మమ్మల్ని ఎవరూ ఆపలేరు: రాహుల్ గాంధీ

by Disha Web Desk 16 |
మమ్మల్ని ఎవరూ ఆపలేరు: రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక 'భారత్ జోడో యాత్ర'తో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర కర్నాటకలోని మైసూర్ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ ప్రసంగించారు. అయితే, రాహుల్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియో పంచుకుంటూ ''భారతదేశాన్ని ఏకం చేయడం ద్వారా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారతదేశ స్వరాన్ని పెంచడం ద్వారా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.'' అని క్యాప్షన్ రాసాడు.




Next Story

Most Viewed