- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మమ్మల్ని ఎవరూ ఆపలేరు: రాహుల్ గాంధీ
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రతిష్టాత్మక 'భారత్ జోడో యాత్ర'తో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర కర్నాటకలోని మైసూర్ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ ప్రసంగించారు. అయితే, రాహుల్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియో పంచుకుంటూ ''భారతదేశాన్ని ఏకం చేయడం ద్వారా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారతదేశ స్వరాన్ని పెంచడం ద్వారా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు.'' అని క్యాప్షన్ రాసాడు.
Next Story