- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
షొపియన్లో ఎల్ఈటీ ఉగ్రవాది హతం
by Disha Web Desk 16 |
X
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఆదివారం షొపియన్ జిల్లాలో సైన్యానికి, ముష్కరులకు జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. చనిపోయిన ఉగ్రవాది లష్కర్ ఈ తైబా సంస్థకు చెందినట్లుగా గుర్తించారు. నౌపూరా ప్రాంతానికి చెందిన నసీర్ అహ్మద్గా పేర్కొన్నారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని బాస్కుచాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా, ఎదురుకాల్పుల్లో చేపట్టినట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మరణించారని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో జరిగిన పలు ఉగ్రనేరాల్లో అహ్మద్కు సంబంధముందని చెప్పారు.
Next Story