- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశద్రోహి అనడం బాధించింది: సచిన్ ఫైలట్
by Disha Web Desk 17 |
X
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను దేశద్రోహిగా పేర్కొనడంపై సచిన్ ఫైలట్ స్పందించారు. ఎంత రాజకీయ నాయకుడిని అయినంత మాత్రాన తాను కూడా మనిషినేనని, ఆ వ్యాఖ్యలు తనను బాధించాయని మీడియాకు ఫైలట్ చెప్పారు. అయితే దీనిపై వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజా జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిందేనని అన్నారు. నాయకత్వం విషయంలో తన స్థాయి ఏంటో పార్టీకి తెలుసునని, అందరం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పారు. గత నెలలో గెహ్లాట్ ఓ ఇంటర్వ్యూలో సచిన్ ఫైలట్నుద్దేశించి మాట్లాడుతూ.. దేశద్రోహి ఎప్పుడూ కూడా సీఎం కాలేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గెహ్లాట్, ఫైలట్ పార్టీ ఆస్తులని పేర్కొనడంతో వివాదం కాస్త సద్దుమణిగింది.
Next Story