- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహిళలను ఆ సమయాల్లో పని చేయమని ఒత్తిడి చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
దిశ, వెబ్ డెస్క్: మహిళా ఉద్యోగ కార్మికలును ఉదయం 6 గంటల లోపు అలాగే సాయంత్రం 7 గంటల తర్వాత ఏ మహిళా ఉద్యోగి, కార్మికురాలు చేత బలవంతంగా పని చేయమని ఒత్తిడి చేయకుడదని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ ఉత్తర్వులను జారీ చేశారు. మహిళల రాతపూర్వక అనుమతి లేనిదే నిర్దేశించిన సమయానికి ముందు లేదా.. సమయానికి తర్వాత ఎలాంటి పని చేయమని ఒత్తిడి చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 6 గంటల లోపు, సాయంత్రం తర్వాత పని చేసే మహిళా ఉద్యోగులకు, కార్మికులకు ఉచిత రవాణా, ఆహారం, తగిన రక్షణ ఆయా సంస్థలు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మహిళలు పనిచేసే ప్రాంతాలలో కచ్చితంగా వాష్రూమ్లు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని యజమానులకు సూచించింది.
Uttar Pradesh | No female worker shall be bound to work without her written consent before 6am & after 7pm; to also be provided free transportation, food & sufficient supervision, if working during the aforementioned hours: Govt pic.twitter.com/b6cSOXnJm3
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 28, 2022