- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ తొలి తమిళనాడు ఎమ్మెల్యే సీ వేలాయుధం కన్నుమూత
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడు బీజేపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ తొలి ఎమ్మెల్యే సీ వేలాయుధం ఈ రోజు కన్నుమూశారు. ఆయన 1996 ఎన్నికల్లో పద్మనాభపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే ను ఓడించి ఆయన చరిత్ర సృష్టించారు. అలాగే అతను 1989లో తన మొదటి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన 5 ఎకరాల భూమిని విక్రయించాడు. ఆలయాలు అతనికి డిపాజిట్ కోసం అవసరమైన మొత్తాన్ని విరాళంగా ఇచ్చాయి. తమ పార్టీ తరఫున గెలిచిన మొట్టమొదటి మాజీ ఎమ్మెల్యే మృతి చెందాడనే వార్త తెలుసుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్.. అన్నామలై సంతాపం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో తమ పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
Next Story