- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం : మధ్యప్రదేశ్ సీఎం
![పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం : మధ్యప్రదేశ్ సీఎం పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం : మధ్యప్రదేశ్ సీఎం](https://www.dishadaily.com/h-upload/2023/12/03/286592-shivraj-singh-chouhan.webp)
దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇవాళ ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ మ్యాజిక్ మార్క్ను దాటేసింది. 149 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. శివరాజ్ సింగ్ తన ట్వీట్లో ''భారత్ మాతాకీ జై, జనతా జనార్దన్కి జై''.. అంటూ తెలిపారు. ప్రజల ఆశ్వీర్వాదంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం శివరాజ్ తెలిపారు.
'भारत माता की जय, जनता जनार्दन की जय'
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 3, 2023
आज मध्यप्रदेश विधानसभा चुनाव के नतीजे आ रहे हैं और मुझे विश्वास है कि जनता के आशीर्वाद व आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के कुशल नेतृत्व में भारतीय जनता पार्टी पूर्ण बहुमत के साथ फिर सरकार बनाने जा रही है।
भाजपा के सभी…