- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిల్లనిచ్చిన అత్తతో ఘనంగా పెళ్లి జరిపించిన గ్రామస్థులు.. నోరెళ్లబెడుతోన్న జనాలు!
దిశ, వెబ్డెస్క్: పిల్లనిచ్చిన అత్తనే వివాహమాడిన ఓ వ్యక్తి స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకెళ్తే.. బీహార్కు చెందిన గీతాదేవి అనే మహిళ తన అమ్మాయిని సికిందర్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలు జన్మించాక సికిందర్ భార్య మరణించింది. ఇక అప్పటి నుంచి సికిందర్.. ఇద్దరు పిల్లలతో కలిసి అత్తామామలతోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే 55 ఏళ్ల గీతా-అల్లుడు సికందర్, ప్రేమలో పడ్డారు. వీరిద్దరి రిలేషన్ పై గీతా భర్త దిలీశ్వర్ కు అనుమానం వచ్చింది. దీంతో వారిపై నిఘా పెట్టగా.. ఓ రోజు వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. గ్రామ సర్పంచ్, గ్రామస్థుల సమక్షంలో దిలీశ్వర్ పంచాయితీ పెట్టించాడు. పెద్ద మనుషుల సమక్షంలో గీతా దేవి.. సికిందర్ అంటే ఇష్టమని చెప్పగా.. సికందర్ కూడా ఆమెను ప్రేమిస్తున్నానని వివాహం చేసుకుంటానని చావు కబురు చల్లగా చెప్పడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇక చేసేదేమీ లేక గీతా దేవి భర్త కూడా వీరిద్దరి పెళ్లికి ఒప్పుకున్నాడు. గ్రామస్థులంతా కలిసి అత్త-అల్లుడి పెళ్లి ఘనంగా జరిపించారు. ఈ వార్త విన్న నెటిజన్లు సమాజం ఎటుపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.