- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
నెమ్మదిగా కనుమరుగవుతున్న కరోనా.. ఈ రోజు కేసులెన్నంటే..?
by Mahesh |

X
దిశ, వెబ్డెస్క్: భారతదేశంలో కరోనా నెమ్మదిగా కనుమరుగవుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్లో 501 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో క్రియాశీల COVID-19 కేసుల సంఖ్య మునుపటి 7,918 నుండి 7,561కి తగ్గింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,30,535కి చేరుకుంది.
Advertisement
Next Story