- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఒక్కరోజే 3.7 కోట్ల పాజిటివ్ కేసులు.. కరోనా నాలుగో వేవ్ తప్పెట్లు లేదుగా..?
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: కరోనా మహమ్మారీ చైనాలో విలచ తాండవం చేస్తుంది. గడిచిన 20 రోజుల్లో 24.8 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కాగా నిన్న ఒక్కరోజే చైనాలో 3.7 కోట్ల పాజిటీవ్ కేసులు నమోదయ్యయంటే ఆ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులు అన్ని దేశాలను అలెర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ వేవ్ లో బీ 7 వేరియంట్ అతి వేగంగా ప్రజల్లో వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది. దీంతో చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన భారత్ నివారణ చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అత్యవసర హెల్త్ సమావేశం నిర్వహించి అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసి.. తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు విడుదల చేసింది. ఏ మాత్రం హెమరపాటుగా ఉన్నా కూడా.. దేశంలో చైనా మాదిరిగా నాలుగో వేవ్ కాటు వేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read..
Next Story