- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పండుగవేళ ఘోర రోడ్డు ప్రమాదం... 25 మంది మృతి
by Dishanational1 |
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందగా, 21 మంది గాయపడ్డారు. పౌరీ గర్వాల్ జిల్లాలోని బీర్ ఖాల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్నవారిలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
Next Story