- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రజా కోర్టులో సీఎం జగన్ ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో పోలవరానికి పునాది పడలేదన్న ఆయన.. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే 58 శాతం పనులు పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారన్నారు. ‘దిస్ ఈజ్ వాస్తవం’ అనే జగన్ అప్పుడు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలిగా అంటూ.. లోకేశ్ చురకలు అంటిచారు.
Next Story