రాజధాని గ్రామాల్లో లోకేశ్ పర్యటన..

by  |
రాజధాని గ్రామాల్లో లోకేశ్ పర్యటన..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసన రాజధాని గ్రామాల్లో సోమవారం టీడీపీ నేత నారా లోకేశ్ పర్యటించనున్నారు. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని గత కొంతకాలంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతులతో కలిసి లోకేశ్ ఉద్యమంలో పాల్గొననున్నారు.

పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు, దొండపాడు, అనంతవరం గ్రామాలకు చెందిన రైతులను తొలుత కలిసి మాట్లాడిన అనంతరం.. లోకేశ్ ఉద్యమంలో పాల్గొంటారని సమాచారం.


Next Story

Most Viewed