- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఏపీ శాసన రాజధాని గ్రామాల్లో సోమవారం టీడీపీ నేత నారా లోకేశ్ పర్యటించనున్నారు. అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని గత కొంతకాలంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతులతో కలిసి లోకేశ్ ఉద్యమంలో పాల్గొననున్నారు.
పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్లూరు, దొండపాడు, అనంతవరం గ్రామాలకు చెందిన రైతులను తొలుత కలిసి మాట్లాడిన అనంతరం.. లోకేశ్ ఉద్యమంలో పాల్గొంటారని సమాచారం.
#2yearsofTitliCyclone The days I spent in Srikakulam dist. during that time taught me an important lesson. Human spirit always endures. I salute the people for displaying resilience in the face of calamity, taking strides to overcome crisis. We will overcome #Covid19 too. @RamMNK pic.twitter.com/qEDNAgL0Lc
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 11, 2020