సొంత ఖర్చులతో గుంతలు పూడ్చి వేయించిన ఎమ్మెల్యే గండ్ర

by  |
సొంత ఖర్చులతో గుంతలు పూడ్చి వేయించిన ఎమ్మెల్యే గండ్ర
X

దిశ, పరకాల: సొంత ఖర్చులతో రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చి వేయించారు భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి. ఈ రోజు శాయంపేట మండలంలోని మాందారిపేట సర్కిల్ వద్ద గల గూడెప్పాడు నుండి పరకాల జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను సొంత ఖర్చులతో పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్య కి పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు.



Next Story

Most Viewed