రాష్ట్రపతి చేతులమీదుగా చిరంజీవికి పద్మవిభూషణ్.. ముహూర్తం ఖరారు

by Disha Web Desk 9 |
రాష్ట్రపతి చేతులమీదుగా చిరంజీవికి పద్మవిభూషణ్.. ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బయట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. నటన పరంగా, మంచితనంలో పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మెగాస్టార్‌కు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మవిభూషన్‌ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోడానికి కుటుంబ సమేతంగా చిరంజీవి రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పాటు మరో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి.

Read More...

‘జనసేన’ పార్టీ కోసం పాట పాడిన సురేష్ కొండేటీ (వీడియో).. ఆ నాలుగు ఓట్లు కూడా పడేలా లేవంటూ ట్రోల్స్

Next Story