హీరోకు గిఫ్ట్‌గా కారు కొనిచ్చిన నిర్మాత.. ఎన్ని కోట్లో తెలుసా?

by Dishanational4 |
హీరోకు గిఫ్ట్‌గా కారు కొనిచ్చిన నిర్మాత.. ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ,సినిమా: తమిళ స్టార్ హీరో శింబు నటించిన తాజా చిత్రం 'వెందు తనిందదు కాడు'. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ మూవీలో సిద్దీ ఇద్నానీ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఈ సినిమా విజయాన్ని చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకుంటుండగా.. నిర్మాత ఇషారి.కె. గణేష్ శింబుకి, కోటి రూపాయల విలువ చేసే 'టోయోటో న్యూ వెల్‌ఫైర్‌' కారు, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌కు కాస్ట్‌లీ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖష్ అవుతున్నారు.


Next Story

Most Viewed