- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిస్థితి ఇలా ఉన్నా ప్రభాస్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
ఆదిపురుష్ సినిమా నిన్న విడుదలైన విషయం మన అందరికి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: ఆదిపురుష్ సినిమా నిన్న విడుదలైన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాను ఎన్నో కోట్లు పెట్టి తెరకెక్కించారు.కెరీర్ పణంగా పెట్టి సినిమాలో రాముడు పాత్రలో నటించిన ప్రభాస్ గురించి ఓం రౌత్ ఒక్కసారి కూడా ఆలోచించినట్టు లేదు. సినిమా మొత్తం గ్రాఫిక్స్ కోసం చూడటానికి వెళ్లినట్టు ఉంది. టీజర్ విడుదలైన రోజు నుంచి ఈ సినిమా పై ఏదొక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. పరిస్థితి ఇలా ఉన్నా ప్రభాస్ ఎందుకు ఎందుకు మౌనంగా ఉన్నారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: ‘ఆదిపురుష్’ మోడ్రనైజ్ ఎఫెక్ట్.. ‘హనుమాన్’ సినిమాపై డైరెక్టర్ క్లారిటీ
Next Story






