- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఎన్టీఆర్తో ఇంత చనువుగా ఫోటో దిగిన ఈమె ఎవరో తెలుసా..?
![ఎన్టీఆర్తో ఇంత చనువుగా ఫోటో దిగిన ఈమె ఎవరో తెలుసా..? ఎన్టీఆర్తో ఇంత చనువుగా ఫోటో దిగిన ఈమె ఎవరో తెలుసా..?](https://www.dishadaily.com/h-upload/2024/05/23/337080-ntr.webp)
దిశ, సినిమా: ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు తారక్ కు బర్త్ డే విషేష్ తెలిపారు. అయితే, ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ తో ఒక ఆవిడ చనువుగా ఉన్నది. ఆమె ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
ఆమె ఎవరో కాదు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి. ఈ ఏడాది మార్చిలో తారక్, తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లాడు. ప్రశాంత్ నీల్ ఇంట్లో అందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో వారందరూ సరదాగా ఫొటోలు దిగారు. అప్పుడు తీసుకున్న ఫొటోనే ఇది. ఇప్పుడు ఆమె ఈ ఫోటోని పోస్ట్ చేసి ఎన్టీఆర్ కు పుట్టిన రోజు విషెస్ తెలిపింది లిఖితా రెడ్డి.
ఈమెకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఖాళీగా ఉన్నప్పుడు అతని సినిమాలే ఎక్కువుగా చూస్తుందట. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో ఇంటికి వచ్చేసరికి ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో ఒక మూవీ రానుంది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసిన సమాచారం.