- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఐశ్వర్య..!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది ఐశ్వర్య లక్ష్మీ.

X
దిశ, వెబ్డెస్క్: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ. ఈ అందాల తార తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. నిత్యం గ్లామర్ ఫొటోలను తన ఫ్యాన్స్తో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. ‘సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంది. కొన్నేళ్ల పాటు పరిశ్రమలో కొనసాగాలంటే గ్లామర్ మొదటి ప్రయారిటీగా మారింది.’ అంటూ ఈ హీరోయిన్ వెల్లడించింది. అలాగే తనకు మొదట నటనపై అంతగా ఆసక్తి లేదని, డాక్టర్ కావాలనుకొని మోడలింగ్పై ఇంట్రెస్ట్తో ఈ రంగం మీద దృష్టి పెట్టానని ఐశ్వర్య తెలిపింది.
More News : Aishwarya Lekshmi Latest Photos
Next Story






