- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
చంపుతానని పక్కింటి మహిళను బెదిరించిన నటి.. కేసు నమోదు
by GSrikanth |
X
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ నటి శరణ్య పొన్వన్నన్ వివాదంలో చిక్కుకున్నారు. తన ఫ్యామిలీతో చెన్నై సమీపంలోని విరుగంబాక్కంలో నివాసం ఉంటున్న ఆమెపై కేసు నమోదు అయింది. పార్కింగ్ విషయంలో పక్కింటి మహిళతో శరణ్య గొడవ పడింది. అదికాస్త తీవ్రరూపం దాల్చడంతో గొడవకు దారి తీసింది. ఇద్దరు కొట్టుకునే పరిస్థితికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె శరణ్య పక్కంటి మహిళను చంపేస్తానని బెదిరించారట. దీంతో పొరుగింటి శరణ్యపై ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేశారు. కాగా, శరణ్య.. ధనుష్ హీరోగా నటించిన రఘువరణ్ బీటెక్ సినిమాలో తల్లి పాత్ర పోషించి అందరి మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది.
Next Story