- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల అనారోగ్యంతో వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి చెందిన విషయం విధితమే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత సోమవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామర్శించారు. మృతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ఉన్నారు.
Next Story