- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: హిందూ మతం పట్ల సీఎం జగన్కు భక్తి భావాలు ఉన్నాయని మంత్రి వేణుగోపాల క్రిష్ణ అన్నారు. అంతర్వేది లక్ష్మీ నర్సింహ స్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. ఈ నెల 27నాటికి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి రథం పనులు పూర్తవుతాయని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇష్టం వచ్చి నట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు.
Next Story