జగన్‌కు హిందూ మతం పట్ల భక్తి భావం : వేణుగోపాల్

by  |
జగన్‌కు హిందూ మతం పట్ల భక్తి భావం : వేణుగోపాల్
X

దిశ,వెబ్‌డెస్క్: హిందూ మతం పట్ల సీఎం జగన్‌కు భక్తి భావాలు ఉన్నాయని మంత్రి వేణుగోపాల క్రిష్ణ అన్నారు. అంతర్వేది లక్ష్మీ నర్సింహ స్వామిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు. ఈ నెల 27నాటికి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి రథం పనులు పూర్తవుతాయని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇష్టం వచ్చి నట్టు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు.



Next Story

Most Viewed