- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి : మంత్రి అల్లోల
by Chintha Aamani |
<p>దిశ, అదిలాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. విశాఖ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్ను ఆదేశించారు. Tags: Adilabad,Industries,Minister Indra karan reddy,Safety standards</p>
దిశ, అదిలాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. విశాఖ దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్ను ఆదేశించారు.
Tags: Adilabad,Industries,Minister Indra karan reddy,Safety standards
Next Story






