- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ నిర్మల్:
పిడుగుపాటుతో నిర్మల్ జిల్లాలో ఓ పశువుల కాపరి మృతి చెందాడు. ఎస్సై రామ్ నరసింహా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని జాం గ్రామనికి చెందిన కామిండ్లభోజన్న (43) అనే పశువుల కాపరి రోజూ లాగానే శనివారం కూడా పశువులను మేపేందుకు వెళ్లాడు. గ్రామ శివారులో పశువులను మేపుతుండగా వర్షం పడింది. చెట్టు కింద నిల్చోగా అతనిపై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story