- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్ : లారీ బైక్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు మామిడాల శ్రీనివాస్ తెలిపిన కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన మామిడాల శంకర్, తన సోదరుడు మామిడాల శ్రీనివాస్.. అంతకపేటలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి బైకుపై తిరుగు ప్రయాణమయ్యారు.
ఇంతలో జనగామ జిల్లా నుంచి వస్తున్న ఎంహెచ్34ఏవీ 1629 నెంబర్ లారీ..బైకును ఢీకొట్టడంతో శంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుడి సోదరుడు శ్రీనివాస్కు గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
- Tags
- medak
Next Story