- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బజార్ హత్నూర్: రైతు పోరాటాలకు మద్దతుగా టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నా ఫలితమే కేంద్రం చేసిన మూడు రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు కారణమని టీఆర్ఎస్ మండల కన్వీనర్ కానిందే రాజారాం అన్నారు. మండల కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా రైతుల విజయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గుంజల భాస్కర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, టీఆర్ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు డుబ్బుల చంద్రశేఖర్, మండల తుడుం దెబ్బ అధ్యక్షుడు పర్చ సాయన్న, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Next Story