- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో లిక్విడ్ క్లోరైడ్ మిశ్రమాన్ని పిచికారి చేశారు. గ్రామంలో ఎవరూ ఇల్లు దాటి బయటికి రాకుండా ఉండాలని, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత రేషన్ బియ్యం అందుతాయని ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ అన్నారు.
Tags: carona, Liquid clorid, sprey
Next Story