- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రూ. కోటి కాదు కోటిన్నర ఇచ్చినా... నా దున్నపోతునియ్యా
దిశ, వెబ్ డెస్క్: మీరు పైన ఫొటోలో చూస్తున్న దున్నకు భారీ డిమాండ్ వచ్చింది. రూ. కోట్లిచ్చినా మేం అమ్మం అంటూ దాని యజమాని చెబుతున్నాడు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బెళగావికి చెందిన రెడ్యాచే మాలక్ అనే రైతు ఓ దున్నను పెంచుకుంటున్నాడు. దాని పేరు గజేంద్ర. దాని బరువు 1500 కిలోల బరువు. అయితే, ఈ దున్న ప్రతిరోజూ 15 లీటర్లపాలతోపాటు గడ్డి, పిండి తింటది. ఈ విధంగా ఆ రైతు వద్ద మొత్తం ఐదు దున్నలు ఉన్నాయి. అయితే, గజేంద్రను మహారాష్ట్రలో జరిగిన ఓ వ్యవసాయ ప్రదర్శనకు తీసుకువచ్చాడు ఆ రైతు. ఆ ప్రదర్శనకు వచ్చిన పంజాబ్ రైతులు ఆ దున్నను కొనేందుకు ముందుకు వచ్చారు. అవసరమైతే రూ. కోటిన్నర ఇచ్చైనా మేం కొంటామంటూ వారు ముందుకు వచ్చినా కూడా రెడ్యాచే ఆ దున్నను విక్రయించేందుకు ఇష్టపడలేదంటా. మీరు ఎన్ని రూ. కోట్లిచ్చినా మేం అమ్మం.. ఎందుకంటే అవి మాకు కుటుంబ సభ్యులతో సమానం అని అతను సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ రైతులు ఆశ్చర్యపోయారంటా.