పోస్టుమార్టం చేస్తుండగా షాక్.. శవం నుంచి బుసలు కొట్టిన పాము

by Dishanational2 |
పోస్టుమార్టం చేస్తుండగా షాక్.. శవం నుంచి బుసలు కొట్టిన పాము
X

దిశ, వెబ్‌డెస్క్ : చనిపోయిన వ్యక్తులను చూడటానికే చాలా మంది భయపడుతారు. కానీ కొంత మందికి చనిపోయిన వ్యక్తుల మధ్య ఉండటానికి ఇష్టపడుతారు. వారే పాథాలజిస్టులు.. వీరు పోస్టుమార్టం చేయడానికి సహకరిస్తూ, శవాలమధ్య గడుపుతుంటారు. అయితే చాలా మంది ఈ వృత్తివైపు రావడానికి భయపడుతారు. కానీ ఒక అమ్మాయి, చాలా ఇంట్రెస్ట్‌తోని ఈ ఫీల్డ్ లోకి వచ్చి, తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన జెస్సికా లోగాన్ మాట్లాడుతూ.. నేను చాలా ఫ్యాషన్‌తో పోస్టుమార్టం చేసే ఉద్యోగంలో చేరాను. నాకు కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చోవడం కన్నా, శవాల మధ్య ఉండటమే ఇష్టమంటున్నారు. చాలా రకాల శాలు పోస్టుమార్టం చేయాల్సి వస్తుంది. కొన్ని సార్లు కుల్లిపోయిన శవాలను కూడా పోస్టుమార్టం చేయాలి. అయితే ఒకసారి ఇలా కుళ్లిపోయి శవాన్ని పోస్టుమార్టం చేస్తుంటే, ఆ డెడ్ బాడీ నుంచి శవం బుసలు కొట్టింది చాలా భయం అయ్యింది. మళ్లీ అది వెళ్లిపోయాక చేశాను. నాకు కుల్లిపోయిన శవాలను పోస్టుమార్టం చేయడం అస్సలే నచ్చదు, ఎందుకుంటే వాటిలో కొన్ని రకాల జీవులు నివాసం ఉంటాయని పేర్కొంది.

Also Read....

అప్పు తీర్చలేదని మహిళను నరికిన వ్యక్తులు..


Next Story

Most Viewed