- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లి మండపంలోకి ప్రియురాలి ఎంట్రీ.. ఆ మాటతో షాకైన వధువు ఏం చేసిందంటే ?
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : పెళ్లిపీటలపై పెళ్లీలు ఆగటం కామన్. ప్రియుడో, ప్రియురాలి ఎంట్రీతోనే పెళ్లీలు ఆగిపోతుంటాయి. అయితే శ్రావణ మాసం సందర్భంగా, ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లీలు మొదలయ్యాయి. బంధువులందరి సమక్షంలో పెళ్లి జరుగుతుంది. ఒక్కసారిగా ఆపండి.. అనే డైలాగ్తో చివరికి పెళ్లి ఆగిపోయింది.
వివరాల్లోకి వెళ్లితే.. మంచిర్యాల జిల్లాలో జిల్లాలో వరుడు తాళి కడుతున్నాడు. ఆ సమయంలోనే ప్రియురాలు పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. మండపంలోనే నన్న ప్రేమించి మోసం చేసి మరో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రియురాలి మాటలకు షాకైన వధువు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. దీంతో పీటలపైనే పెళ్లి ఆగిపోయింది. అంతే కాకుండా ఓ అమ్మాయిని మోసం చేసి పెళ్లికి రెడీ అయిన యువకుడిని పెళ్లికూతురు బంధువులు చితకబాదారు.
Next Story