- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఫిలిప్పీన్స్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 5,032 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,185కు పెరిగాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు అక్కడ 2,059 మంది మృత్యువాత పడ్డారు. కాగా, గత నాలుగు రోజుల నుంచి ఫిలిప్పీన్స్లో పాజిటివ్ కేసులు 4 వేలు పైనే నమోదు అవుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేయడంతోనే వైరస్ విజృంభిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు 65వేల మందిపైగా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Next Story