- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ తాజా వార్త కొల్లు రవీంద్ర గురించే
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర రిమాండ్ న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతో తనను ఈ కేసులో ఇరికించారని కొల్లు రవీంద్ర బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తరపు న్యాయవాది.. ఈ కేసులో నిందితులు సమాజంలో పలుకుబడి ఉన్నవారని, కేసులో సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థులని వివరిస్తూ, మరింత […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కర్ హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర రిమాండ్ న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని, రాజకీయ కక్షతో తనను ఈ కేసులో ఇరికించారని కొల్లు రవీంద్ర బెయిల్ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తరపు న్యాయవాది.. ఈ కేసులో నిందితులు సమాజంలో పలుకుబడి ఉన్నవారని, కేసులో సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థులని వివరిస్తూ, మరింత లోతైన విచారణకు అప్పగించాలని కోరడంతో రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Next Story






