- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
ఖమ్మం జిల్లా: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేలకొండపల్లి కట్టలమ్మ చెరువు మూల మలుపు వద్ద ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతిచెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కోదాడకు చెందిన వీరు శనివారం తెల్లవారుజామున కూరగాయల కోసం ఖమ్మం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
Next Story