- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
పనాజీ: ఐఎస్ఎల్ 2020-21 సీజన్లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో కేరళ బ్లాస్టర్స్, జంషెడ్పూర్ ఎఫ్సీ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. కానీ, నిర్ణీత సమయం ముగిసేలోగా ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. ఫలితంగా 0-0తో మ్యాచ్ డ్రాగా ముగిసింది. హీరో ఆఫ్ ది మ్యాచ్ కేరళ ప్లేయర్ సాహల్ అబ్దుల్ సమాద్కు దక్కగా, డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు అదే జట్టుకు చెందిన సందీప్ సింగ్ అందుకున్నాడు.
Next Story