- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. సోమవారం రాత్రి గురు, శని గ్రహాలు అత్యంత సమీపానికి రానున్నాయి. దీంతో గురు, శని గ్రహాలు ఒక్కటిగా కనిపించనున్నాయి. దాదాపు 400 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రెండు గంటల పాటు రెండు గ్రహాలు కనివిందు చేయనున్నాయి.
భారత్లో సూర్యాస్తమయం తర్వాత ఈ మహా కలయికను చూడవచ్చు. సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 గంటల వరకు వీక్షించవచ్చు. టెలిస్కోప్, బైనాక్యులర్లతో అద్భత దృశ్యాన్ని వీక్షించవచ్చు.
Next Story