జేఈఈ మెయిన్స్ వాయిదా…

by  |
జేఈఈ మెయిన్స్ వాయిదా…
X

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు కరోనా రక్కసి కోరలు చాస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పరీక్షలను రద్దు, వాయిదాలు వేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మే 24 నుండి 28 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్స్ సెషన్ వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ ట్వీట్టర్‌లో ఈ విషయాన్ని ధృవీకరించారు.



Next Story