- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాల్కొండ: ఉగ్రవాదుల దాడిలో అమరుడైన వీర జవాన్ ర్యాడ మహేశ్ విగ్రహాన్ని ఆయన స్వగ్రామం కోమన్ పల్లిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు గ్రామ కమిటీ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలోని బస్టాండ్ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కోమన్ పల్లి సర్పంచ్ రాజేశ్వర్ మాట్లాడుతూ… ర్యాడ మహేష్ విగ్రహ ఏర్పాటుకు సహకారం అందిస్తానని తెలిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Next Story