- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాక్సిన్పై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సగటున నెలకు 19 లక్షల డోసులు మాత్రమే వస్తున్నాయని, ప్రస్తుతం 45 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారికి పూర్తయిన తర్వాతే 18 ఏళ్లకు పైబడిన వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఇవాళ ఉన్నతాధికారులతో వైరస్ కట్టడి, వ్యాక్సిన్ పంపిణీపై జగన్ చర్చించారు.
Next Story