- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆఫ్ఘానిస్తాన్లో తాలిబన్ల అరాచకం హద్దుమీరుతోంది. దేశాన్ని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా తాలిబన్లు దాడులకు తెగబడుతున్నారు. మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతూ అచారకం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు ఆయా దేశాల రాయబార సంస్థలను ఎత్తివేస్తూ అధికారులను వెనక్కి రపిస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ కూడా ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న అధికారులను దేశానికి రప్పించింది. అంతేగాకుండా.. ఆఫ్ఘాన్లో చిక్కుకున్న 62 భారతీయులను ఐటీబీపీ అధికారులు సురక్షితంగా దేశానికి తరలించారు. దీంతో భారతీయులను దేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీబీపీ కమాండోలను అభినందిస్తున్నారు.
Next Story