- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,నిర్మల్ కల్చరల్: ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్ భారతి న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ పేరుతో జాతీయస్థాయిలో సైన్స్ ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహించనున్నట్లు నిర్మల్ జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 6నుండి 11వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని, ఈ పరీక్ష దరఖాస్తుకు అక్టోబరు 30 చివరి తేదీ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.vvm.org.in వెబ్ సైటులో సంప్రదించాలని తెలిపారు.
Next Story