- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో జీనోమ్ సీక్వెన్సింగ్కు భారీగా బాధితుల శాంపిల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో రిజల్ట్ రావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఐసీఎంఆర్ పరిశోధనలు నిర్వహించి సరికొత్త కిట్ను రూపొందించింది. ఈ కిట్ ద్వారా ఒమిక్రాన్ను గుర్తించవచ్చునని ఐసీఎంఆర్ అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ కిట్ను వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన ఐసీఎంఆర్.. కిట్లను సొంతంగా అభివృద్ధి చేసుకునేందుకు తయారీదారులను ఆహ్వానించింది. తద్వారా ఈ కిట్లను తయారుచేసి అమ్మే హక్కును ఆయా కంపెనీలు పొందుతాయి. కానీ, ఈ కిట్కు సంబంధించిన పూర్తి హక్కులు ఐసీఎంఆర్కు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కిట్ ద్వారా ఒమిక్రాన్ బాధితులను గుర్తించడం సులువుకానుంది.
Next Story