- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ/వార్డు సచివాలయల జేసీగా శ్రీధర్ చామకూరి, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్గా ఎంవీ శేషగిరిరావు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పీవోగా బి.నవ్య, సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఎస్.భార్గవి, స్టాంపులు.. రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్గా వి.రామకృష్ణలు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ జారీ చేశారు.
Next Story