- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దేవరకొండ: దాదాపు పదేండ్ల తర్వాత.. గత వర్షాలకు డిండి డ్యాం నిండుకుండలా మారి 45 రోజులు అలుగు పోయడంతో డిండి వాసులు సంబరపడ్డారు. కానీ ఐబీ అధికారులు డ్యాంకు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఆ సంతోషం ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. గత 3 రోజుల నుంచి భారీగా వరద నీరు లీకు అవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ విషయమై ఐబీ ఏఈ ఫయాజ్ను వివరణ కోరగా… గతంలో కూడా ఇలాగే లీక్ అవ్వడంతో ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని…రైతులు ఇస్తానని అనడంతో సొంత డబ్బులు దాదాపు రూ.30 వేలు పెట్టుకున్నానని అన్నారు. ఇప్పటివరకు ఆ డబ్బు ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం అవుతున్న లీకేజి సమస్య తన దృష్టికి ఈ రోజే వచ్చిందని లీకేజీని ఆపడానికి లేబర్ సమస్యతో పాటు నిధుల కొరత ఉందని, త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నాడు.
Next Story