- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, నవీపేట్: బాధితురాలు దళిత మహిళా రైతుకు పోలీసులు వడ్లు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నిజాంపూర్ విలేజ్ కి చెందిన దళిత మహిళా రైతు పిట్ల లక్ష్మికి చెందిన వరి పంటను అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు కోసుకెళ్లారు. దీంతో ఆ మహిళా రైతు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నవంబర్ 1న నిజాంపూర్ మల్లేష్ గౌడ్, మహేష్ గౌడ్ లు తన పంటను కోసుకెళ్లారని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల నుంచి వడ్లను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన 10 క్వింటాళ్ల వడ్లను బాధితురాలు లక్ష్మికి అందజేశారు.
- Tags
- handing over
Next Story