- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత గృహ వసతి సౌకర్యం ఈ నెలాఖరితో ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని మరో ఆరు నెలలపాటు పొడిగించాలని ఏపీ సచివాలయ సంఘం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున ఉద్యోగులు సీఎం జగన్ను కోరారు. బ్యాచిలర్ అకామిడేషన్ మరో ఆరు నెలలు పొడిగించేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. బ్యాచిలర్ అకామిడేషన్ పొడిగించినందుకు సీఎం వైఎస్ జగన్కు ఏపీ సచివాలయ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు, సచివాలయం మరియు శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు
- Tags
- ap
Next Story