- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్:
తెలంగాణ సిటిజెన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్ గ్లోబల్ శాంతి అవార్డు 2020 అందుకున్నారు. జూబ్లీహిల్స్లో సోమవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలోనిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆయనకు అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల అభివృద్ధి శాఖ జనరల్ మేనేజర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ అక్తర్ అలీ , మహమ్మద్ అబ్దుల్ శాహిం తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. శాంతి, సత్యం, అహింస మార్గంలో జాతిపిత మహాత్మా గాంధీ పయనించారని, నేటి యువత గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడవాలని దిశానిర్దేశం చేశారు.
Next Story