- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ మరోసారి ఆఫర్ ప్రకటించింది. 2020 -21 ఏడాదికి సంబంధించిన పన్ను చెల్లింపుదారులు ఈ నెల 31 లోపు చెల్లిస్తే 90 శాతం వడ్డి మినహాయింపునివ్వనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2020 సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 31 వరకు 45 రోజుల పాటు వన్ టైం స్కీం (ఓటీఎస్)ను జీహెచ్ఎంసీ అధికారులు అమలు చేశారు.
ఆ తర్వాత నవంబర్ 15 వరకూ పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గతేడాది డిసెంబర్ 28న రాసిన లేఖకు స్పందిస్తూ ఓటీఎస్ను మరోసారి అమలు చేసేందుకు ఎంఏయూడీ అంగీకరించింది. దీంతో ఈ నెల 31 వరకూ అమల్లో ఉంటుందని, పన్ను చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది.
Next Story