- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఓ వైపు ఆస్పత్రుల్లో బెడ్స్ సరిపోవడం లేదు. ఇక పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా మార్పు చెందిన గాంధీ ఆస్పత్రిలో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఉచిత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు మేయర్ విజయలక్ష్మీ తెలిపారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు, ప్రతిఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని మేయర్ కోరారు. మొదటి విడత వ్యాక్సిన్తో పాటు రెండో విడత వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని ఆమె సూచించారు. జీహెచ్ఎంసీ కార్మికులందరికీ సైతం వ్యాక్సిన్ ఇప్పిస్తామని మేయర్ స్పష్టంచేశారు.
Next Story