- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: చైనాలో ఆదివారం ఉదయం గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా మరో 150 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. హుబే ప్రావిన్స్ లోని జాంగ్వాన్ జిల్లా షియాన్ సిటీలో ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది.
ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు శిథిల కింద నుంచి 150 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. వారందరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Next Story