- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: పార్లమెంటులో రెండో విడత బడ్జెట్ సమావేశాలు గత సోమవారం(మార్చి 2) మొదలైన సంగతి తెలిసిందే. ఈ వారం రోజుల కాలంలో ఎగువ సభలో కేవలం మూడంటే మూడు గంటలు మాత్రమే సభ్యులు చర్చలో కూర్చున్నారు. మిగతా కాలమంతా ఆందోళనలు, నిరసనలకే పరిమితమయ్యారు. ఢిల్లీ హింసపై చర్చ పెట్టాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. రాజ్యసభలో మొదటివారం 28.30 గంటలు చర్చించాలని షెడ్యూల్ ఉన్నది. కానీ, ఈ వారంలో కేవలం 2.42 గంటలు మాత్రమే చర్చలు జరిగాయి. అంటే 25.48 గంటలు చర్చ జరగకుండా ఆందోళనలు, వాయిదాలతో వృథా అయ్యాయని అధికారులు తెలిపారు.
tags: rajya sabha, lost time, adjournment, protests, productivity
Next Story