- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుగ్గరాజపట్నం వద్ద నాలుగు గ్రామాల మత్స్యకారులు నిరసనకు దిగారు. కాలువల్లో నీరు కలుషితం కావడంతో భారీగా చేపలు చనిపోతున్నాయి అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తమిళ జాలర్ల దాడులు శృతిమించడంతో తమకు అన్యాయం జరుగుతుందని.. ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
Next Story