- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగు గ్రామాల మత్స్యకారులు ఆందోళన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుగ్గరాజపట్నం వద్ద నాలుగు గ్రామాల మత్స్యకారులు నిరసనకు దిగారు. కాలువల్లో నీరు కలుషితం కావడంతో భారీగా చేపలు చనిపోతున్నాయి అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తమిళ జాలర్ల దాడులు శృతిమించడంతో తమకు అన్యాయం జరుగుతుందని.. ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.</p>
దిశ, వెబ్డెస్క్: నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుగ్గరాజపట్నం వద్ద నాలుగు గ్రామాల మత్స్యకారులు నిరసనకు దిగారు. కాలువల్లో నీరు కలుషితం కావడంతో భారీగా చేపలు చనిపోతున్నాయి అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తమిళ జాలర్ల దాడులు శృతిమించడంతో తమకు అన్యాయం జరుగుతుందని.. ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
Next Story






